
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల నాల్గవ దశ పోలింగ్ ఈ రోజు జరుగుతోంది. ఈ నేపధ్యంలో సీఆర్పీఎఫ్ బలగాల కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన సితాకుల్చీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని జోర్ పట్టీ ప్రాంతంలో చోటుచేసుకుంది.... Read more »

యూపీలోని ప్రయాగ్రాజ్కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, మాజీ ఎంపీ శ్యామాచరణ్ గుప్తా కన్నుమూశారు. కరోనా బారిన పడిన శ్యామాచరణ్ గుప్తా ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన బంధువు అనిల్ అగ్రహరి మీడియాకు తెలియజేశారు. శ్యామాచరణ్ గుప్తా... Read more »

రాష్ట్రంలో మళ్లీ వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శనివారం నుంచి పలు నిబంధనలతో తాత్కాలిక లాక్డౌన్ను ప్రకటించింది. అందులో భాగంగా బస్సుల్లో నిలబడి ప్రయాణాన్ని నిషేధం విధించింది. ప్రస్తుతం ఉన్న వాటితో పాటు అదనంగా 400 బస్సులు నడపాలని మెట్రో ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్... Read more »

కోవిడ్ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి ఇంటి నుంచి బయటకు వచ్చినందుకు ఫిలిప్పీన్స్ పోలీసులు విధించిన శిక్ష ఓ వ్యక్తికి మృతికి కారణమైంది. ఫిలిప్పీన్స్కు చెందిన డారెన్ మనాగ్ (28) ఈ నెల ఒకటో తేదీన కర్ఫ్యూ సమయంలో మంచి నీటి కోసం బయటకు వచ్చాడు.... Read more »

ఇండోనేషియా దేశంలోని తూర్పు తైమూర్ ద్వీపాల్లో సంభవించిన భీకర తుపానులో గాయపడిన వారికి చికిత్స చేయడానికి ఇండోనేషియా నావికాదళం బుధవారం ఆసుపత్రి నౌకలను సిద్ధం చేసింది. ఇండోనేషియా దీవుల్లో తుపాన్, వరద బీభత్సం వల్ల కొండచరియలు విరిగిపడి 150 మరణించడంతోపాటు పలువురు గాయపడ్డారు.తుపాన్ వల్ల... Read more »

బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలోని కల్యాణ్పూర్ పరిధిలోని ఛక్కన్ టోలీ గ్రామంలో శుక్రవారం అర్థరాత్రి దాటాక పలు ఇళ్లకు నిప్పంటుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. గ్రామ పెద్ద ఫిరోజ్ ఖాతూన్ మీడియాకు అగ్ని ప్రమాద వివరాలు తెలిపారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా పలువురు... Read more »

కొవాగ్జిన్’ టీకా ప్రయోగ పరీక్షల్లో పాల్గొంటున్న వలంటీర్లలో రెండు డోసులు తీసుకున్న కొంతమందిపై.. మూడో డోసునూ పరీక్షించేందుకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. రెండోదశ క్లినికల్ ట్రయల్ ప్రొటోకాల్లో ఈ మేరకు సవరణలు చేసి భారత్ బయోటెక్ సమర్పించిన దరఖాస్తుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్... Read more »

(Newsmate, Friday, July 3, 2020)లక్నో : ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వచ్చిన ఓ మహిళ, ఆమె కుమార్తె ఎదుట స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్హెచ్ఓ) అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా ఉన్నతాధికారులు చర్యలు చేపడుతూ అతన్ని విధుల నుంచి శాశ్వతంగా తొలగించారు. ఈ ఘటన... Read more »

(Mohammed Masood Ali, Special Correspondent, Newsmate, Mumbai) “I’ve already lost my three children to this disease. I fought for them till the end, but couldn’t save them. Now, this disease is threatening... Read more »
(P.Vijayalakshmi Bhatt) Bengaluru, june 2 (Newsmate) As the coronavirus cases have increased in Karnataka and its Bengaluru city, the government has mulling to impose stricter norms after July 7. Bengaluru alone constitutes... Read more »