తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శనివారం శ్రీవారిని 53,033 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.08 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 27,367 మంది భక్తులు తలనీలాలు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.